సంచలన నివేదికలో బయటపడ్డ ఆక్రమణలు.. లక్షల్లో ప్రభుత్వ భూమి మాయం!

ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాట్రేనిపాడు అటవీ బ్లాక్ పరిధిలో సుమారు 6,676 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉండగా, అందులో గణనీయమైన భాగం ఆక్రమణలకు గురైనట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా మడిచర్ల పరిధిలోని భూములపై నెలకొన్న వివాదాలు అటవీ శాఖ అధికారులకు పెను సవాలుగా మారాయి. అటవీ భూముల చరిత్ర మరియు…













