Category ఏలూరు

చనిపోతానంటూ భర్తను బెదిరించిన భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలిసి అంతా షాక్

భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అనుమానం, ఆధిపత్య ధోరణి, ఆర్ధిక సమస్యలు ఇలా ఏదో విషయంలో ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాను బ్రతకనప్పుడు తన పిల్లలు కూడా ఉండకూడదనే ఆలోచనతో కొందరు పిల్లల్ని బలవంతంగా ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఉన్నాయి.…

కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి!

Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు, ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా…