కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా తొలుత కాళేశ్వరం చేరుకున్న సీఎం, అక్కడ కొలువై ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ఏకంగా 198 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు…











