Janani

Janani

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ భూమిపూజ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా తొలుత కాళేశ్వరం చేరుకున్న సీఎం, అక్కడ కొలువై ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా ఏకంగా 198 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు…

చెట్టును ఢీకొట్టి.. కుప్పకూలిన ప్రైవేటు జెట్‌

ఛత్తీస్‌గఢ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. జశ్‌పుర్‌ జిల్లాలోని దట్టమైన కొండ ప్రాంతంలో ఒక ప్రైవేట్‌ జెట్‌ ఘోర ప్రమాదానికి గురైంది. గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందో లేక వాతావరణం అనుకూలించలేదో కానీ, ఒక్కసారిగా ఈ విమానం నియంత్రణ కోల్పోయి అటవీ ప్రాంతంలోని ఒక భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల…

ఆమె సహకారం, ఆప్యాయత వల్లే..: చంద్రబాబు

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ‘‘జీవితంలో మరో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. ఎప్పటికీ అండగా నిలిచే జీవిత భాగస్వామితో కలిసి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆమె సహకారం, ఆప్యాయత వల్లే జీవితం మరింత అర్థవంతంగా మారుతోంది’’ అని చంద్రబాబు…

ఐదేళ్ల వయసులో తప్పిపోయాడు..25 ఏళ్లకు అమ్మను చేరుకున్నాడు

సరూ బ్రియర్లీ కథ నిజంగానే ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం. ప్రాణం లేని టెక్నాలజీ ), ప్రాణం ఉన్న మనిషి తాలూకు జ్ఞాపకాలను ఎలా కలిపిందో చెప్పడానికి ఈ స్టోరీ ఒక గొప్ప ఉదాహరణ. ఈ కథలో మనల్ని కదిలించే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి: 1. అసాధ్యమైన వెతుకులాట సరూకు తన ఇంటి…

ద్వారకాతిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ గా గడ్డ మణుగు రవికుమార్.

జీలుగుమిల్లి మంజీర గళం ప్రతినిధి ఏప్రిల్ 18 తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ మెంబర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి గడ్డ మణుగు రవికుమార్ ఆదివారం జీలుగుమిల్లిలో…

జీలుగుమిల్లి గిరిజన పాఠశాలలో పోలీసుల ప్రత్యేక సదస్సు

గిరిజన సంక్షేమ పాఠశాలలో చిన్నారులు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం జీలుగుమిల్లి మంజీర గళం ప్రతినిధి ఏప్రిల్ 18 ఆదివారం జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో చిన్నారుల రక్షణ, మహిళల భద్రత, మైనర్ బాలికల సంరక్షణ, అలాగే సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం జీలుగుమిల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు…

తండ్రికి నివాళులు అర్పించిన తమిర్చి బ్రహ్మయ్య – 1 కీలక పరామర్శ!

PV Sunil Kumar IPS తండ్రి పి. గంగరాజు గారి మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డీఐజీగా సేవలందిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కుటుంబంలో నెలకొన్న ఈ విషాదం నేపథ్యంలో, రాజకీయ మరియు సామాజిక వర్గాల నుండి పరామర్శలు కొనసాగుతున్నాయి. గంగరాజు…

వట్టుగుడిపాడులో రజక సంఘం కీలక సమావేశం

వట్టుగుడిపాడు నూతన రజక సంఘం ఏకగ్రీవ ఎన్నిక ఆగిరిపల్లి, మంజీర గళం ప్రతినిధి : ఆగిరిపల్లి: మండల పరిధిలోని వట్టుగుడిపాడు గ్రామంలో ఆదివారం రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూజివీడు నియోజకవర్గ సంఘ అధ్యక్షులు మానురాజు సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావు ముఖ్య అతిథిగా…