Murder Case Mystery ఛేదన: భర్తను చంపిన భార్య, 5గురు నిందితుల అరెస్ట్!

ఆగిరిపల్లి హత్య కేసు మిస్టరీ వీడింది Murder Case Mystery ఏదైనా సరే, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తే నిందితులు దొరకక తప్పదని ఆగిరిపల్లి పోలీసులు నిరూపించారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో జరిగిన రెడ్డి సులోమన్ రాజు (41) హత్య కేసును ఏలూరు జిల్లా పోలీసులు అత్యంత వేగంగా…













